తెలంగాణలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని చిక్కులు ఎదురుకానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తితో ఉన్నారు.
అసెంబ్లీ...
ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలోనూ పూర్తి...
ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఎలక్షన్ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది....
నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, అలాగే మాజీ ఏపీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు..నారా లోకేశ్ 1983 జనవరి 23న పుట్టారు.. నారా...
శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మాణించింది వైసీపీ... సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ ను ప్రారంభించారు.. తీర్మాణానికి అనుకూలంగా 133 వ్యతిరేకంగా 0 తటస్థులు 0 ఓట్లు పడటంతో స్పీకర్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... శాసమండలిలో సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులను అడ్డుకుని తీరుతామని టీడీపీ నాయకులు చెబుతున్న తరుణంలో...
చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే, రాజధాని కొందరికి అనుకూలంగా మార్చారు అని విమర్శలు చేస్తున్నారు, తాజాగా బీజేపీ నేతలు కూడా టార్గెట్ చేశారు బాబుని. ఏపీకి 900 కిలోమీటర్ల...
ఈనెల 26వ తేదీన భర్తీ అవ్వబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి పోటీ చేసే అర్హత కూడా లేదని తేలిపోయింది. ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వాల్సిన మూడు స్ధానాలకు ఈ నెల 26వ తేదీన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...