ఎంఎంటీఎస్ సేవలను(MMTS Services) యాదాద్రి వరకు పొడిగించడం తథ్యమని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించి...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....