ప్రధాని మోడీ జాతినుద్దేశించి ఏమని మాట్లాడారంటే... సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు.. భారత్ ఔషదాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని మోడీ అన్నారు... ప్రపంచానికి యోగా భారత్ కానుకగా ఇచ్చిందని...
లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలనే పిటిషన్పై విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్...