మాల్దీవులతో(Maldives) భారత్ బంధం ఇప్పటిది కాదని, శతాబ్దాల నాటిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ...
మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలకు హాజరుకానున్నారు. నాలుగు నెలల్లో ఆయన భారత పర్యటనకు రావడం...
భారతదేశానికి, మాల్దీవుల( Maldives)కి మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవుల నుంచి అనూహ్య అడుగు పడింది. దీనికి భారత గణతంత్ర దినోత్సవం వేదిక అయింది. మాల్దీవుల అధ్యక్షుడు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...