ప్రముఖ నటుడు మోహన్బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది. జర్నలిస్టుపై చేసిన దాడి కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై...
నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్పై దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్...
మోహన్ బాబుకు కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయనను జైలుకు సాగనంపడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కానీ పోలీసులకు చిక్కకుండా మోహన్ బాబు(Mohan Babu) పరారీలో...
మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. మంచు మనోజ్, మోహన్ బాబు(Mohan Babu) మధ్య తీవ్ర వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మనోజ్.. జల్పల్లి ఫామ్ ఫౌస్ తలుపును తోసుకుంటూ...
నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ విచారణలో పాల్గొన్న మనోజ్(Manchu Manoj).. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు. నిన్నటి వరకు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన మనోజ్.. ఈరోజు తనకు...
పోలీసులు నోటీసులు జారీ చేసిన అంశంపై నటుడు మోహన్ బాబు(Mohan Babu) హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేని క్రమంలో తనకు పోలీసు విచారణ నుంచి మినహాయింపు ఇప్పించాలంటూ తెలంగాణ హైకోర్టులో...
మోహన్ బాబు(Mohan Babu) ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి.. మనోజ్ రావడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని క్రమంలో మోహన్ బాబుకు దెబ్బ తగిలింది. దీంతో ఆయనను విష్ణు...
తనపై తన తండ్రి, నటుడు మోహన్బాబు(Mohanbabu) ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్(Manchu Manoj) ఘాటుగా స్పందించాడు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిర్యదు ఒక భాగమని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...