బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) లాంచ్ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాగా మోక్షజ్ఞ లాంచ్ కోసం బాలయ్య బాబు.. కథలు వింటున్నాడని, డైరెక్టర్ని వెతుకుతున్నాడని కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి....
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో సాగుతున్న పాదయాత్ర తేటిగుండ వద్దకు వచ్చేసరికి 3,000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. దీంతో...
బాలయ్య బాబు చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నారు.. ట్రాక్ పై రెండు సినిమాలు పెట్టారు. డిస్కషన్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. ఓ పక్క ఎమ్మెల్యేగా మరోపక్క నటుడిగా ఆయన బిజీ బిజీగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...