గత కొద్ది రోజులుగా తీవ్ర వడగాలులతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు ఉపశమనం కలిగించే కబురు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించింది.నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలిపింది. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా...
రైతులకు తెలంగాణ(Telangana) వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి రుతుపవనాలు రాక ఈ ఏడాది ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.....
భారత వాతావరణ శాఖ(Indian Meteorology Department) ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు(Monsoons) దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. కేరళ తీరాన్ని తాకినట్లు అధికారికంగా తెలియజేసింది. అయితే తాము అంచాన వేసిన...
ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు(Monsoons) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. రుతుపవనాల రాకకు...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని...
అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది....
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...