ముంబైలో దారుణంగా వర్షాలు పడుతున్నాయి, కుంభవృష్టి కురుస్తోంది, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజా రవాణా అస్తవ్యస్థమైంది.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, లోతట్టు ప్రాంతాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...