మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంలో 700లకు పైగా మరణించినట్లు సమాచారం. అనేకమంది గాయపడినట్టు తెలుస్తోంది. టూరిస్ట్ప్రాంతం మర్రకేశ్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇతర ప్రాంతాల్లోనూ భూమి...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...