హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలుచేశారు. శ్రీరామనవమి రోజున గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభయాత్రలో గాడ్సే ఫోటోలు ప్రదర్శించారని, దేశంలో మొదటి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సే అని ఓవైసీ వ్యాఖ్యానించారు....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...