ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా..తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(MP Sanjeev Kumar) పార్టీకి రాజీనామా చేశారు....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...