తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఒక్కొక్క రూములో 40 నుంచి 80 మంది విద్యార్థుల వరకు కూర్చో పెడుతూ క్లాసులను చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...