ఈ మధ్య కాలంలో పనుల మీద ఎమ్మార్వో ఆఫీసులకి వెళ్లేవారి కంటే ..పెట్రోల్ బాటిల్ తో వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో అయితే పెట్రోల్ కావాలి అంటే బాటిల్స్ తెస్తే ఇవ్వం అనేలా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...