తెలంగాణలో దళితుల చావులకు విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. గతంలో చనిపోయిన ప్రియాంకరెడ్డికి ఒక న్యాయం.. మొన్న చనిపోయిన మరియమ్మకు ఒక న్యాయమా?...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...