కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశారని ఎలక్షన్ల తర్వాత ఏపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...