మునిసిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం ఈ మేరకు హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. ఎన్నికలపై స్టే ఉన్న మునిసిపాలిటీల్లో అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించామని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...