ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును అధికారికంగా ప్రకటించారు. అయితే మొదట బీజేపీ అభ్యర్థిగా ఎన్నో పేర్లు వినిపించాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ పేర్లు ప్రముఖంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...