మూసీ ప్రాజెక్ట్(Musi Project) పునరుజ్జీవన కార్యక్రమ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారు. ఏది ఏమైనా మూసీ పునరుజ్జీవన చేసి తీరుతామని ఇప్పటికే పలుసార్లు చెప్పిన సీఎం రేవంత్(Revanth Reddy).. ఇప్పుడు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...