కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. నవంబర్ 6న విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని లోకాయుక్త తమ నోటీసుల్లో సీఎంకు హెచ్చరించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్(MUDA)...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...