మైత్రీ సంస్ధ తెలుగులో సినిమాలు వరుస పెట్టి సిద్దం చేస్తోంది, అంతేకాదు కొత్త ప్రాజెక్టుల కోసం డిస్కషన్స్ కూడా చేస్తున్నారు, ఇక ఒకేసారి మూడు ప్రాజెక్టులు పూర్తి చేసేలా ఉంది అని చెప్పాలి.
పవన్...
కల్యాణ్ రామ్ మార్కెట్లో ప్రతీ ఏడాది ఓ సినిమాతో అభిమానులని అలరిస్తున్నాడు, అయితే తాజాగా కల్యాణ్ రామ్ మైత్రీ మేకర్స్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అనేది ఓ వార్త వినిపించింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...