రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్హౌస్ పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు....
హీరో నాగశౌర్య ఫామ్హౌస్లో పేకాట కలకలం రేపింది. అక్కడ మినీ క్యానినోను తలపించే రేంజ్లో కొనసాగుతున్న జూదాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. బ్యాన్ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్యకు నోటీసులివ్వనున్నారని తెలుస్తోంది....
టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం...
పెళ్లి నేపథ్య కథతో తీసిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'. ఊహలు గుసగుసలాగే, ఛలో లాంటి ప్రేమకథ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో లవర్బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నాగశౌర్య. అభినయప్రధాన పాత్రలతో కథానాయికగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...