"ధరణి" శరణం గచ్ఛామి
బుద్ధుడి పాదముద్రలున్న నేల, రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఫణిగిరి గ్రామంలో భూన్యాయ శిబిరం
రైతుల భూ సమస్యలకు ఉచిత న్యాయ సలహాలు
రైతుల భూసమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు భూచట్టాల...
అందరికీ అన్నం పెట్టే రైతులకు చట్టాన్ని చుట్టం చేసేందుకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. దుక్కి దున్నే దగ్గరనుండి పండిన పంట అమ్ముకునే దాకా రైతులకు అనునిత్యం చట్టాలతో అవసరం పడుతుంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...