వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.... ఇటీవలే టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకుంటున్నారని జగన్...
కొద్దికాలంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు బోడె ప్రసాద్, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...