తెలుగుదేశం పార్టీకి ఆళ్లగడ్డలో మరోసారి విజయం తథ్యం అనేలా ఉంది అక్కడ పరిస్దితి.. ఇది వైసీపీకి మింగుడు పడని స్దితిలో పడేసింది. ముఖ్యంగా మంత్రిగా అఖిల ప్రియ ఇక్కడ చేసిన సేవలు అందరికి...
ఎన్నికల ప్రచారంలో నంద్యాల ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున భూమా ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది ..అయితే భూమా వారసులుగా వీరు ఉన్నా, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...