వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను ఏపీ పోలీసులు హైదరాబాద్లోని మియాపూర్ల అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మంగళగిరికి తరలించి ఈరోజు మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఆయన కేసును విచారించిన...
టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైసీపీకి చుక్కెదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టును కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీసీ నేతలు, కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారికి అరెస్ట్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...