మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల దాడికి గురైన వైసీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నంద్యాల(Nandyal) జిల్లా పర్యటన అనంతరం జగన్.....
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని, ఇదంతా వైసీపీకి తెలిసే జరిగిందంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ...
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రస్తుతం తన సరికొత్త సినిమా ‘దేవర’ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబైలో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా...