చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు సంక్షేమ పాలను అందిస్తున్న మీ బిడ్డను...
నంద్యాల జిల్లా(Nandyala District) అవుకు జలాశయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక శాఖ పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. 12 మంది పర్యాటకులతో జలాశయంలోకి వెళ్లిన పడవ...
వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో...