తెలుగుదేశం పార్టీపై దారుణమైన విమర్శలు చేశారు వంశీ.. ఇక తాను టీడీపీలో కొనసాగేది లేదు అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారికి పార్టీ ఇస్తే ఇక పార్టీ ముందుకు ఏమీ వెళుతుంది...
మిషన్ క్విడ్ ప్రో కో మళ్ళీ ప్రారంభమయ్యిందని టీడీపీ మాజీ మంత్రిలోకేశ్ అన్నారు... జగన్ మోహన్ రెడ్డి యువకుడుగా ఉండి రోజుకి మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తుంటే, అప్పుడే తనకు అనుమానం...
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా కీలక రోల్ పోషిస్తున్నారు.. అయితే పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తీసుకురావాలి అని చూస్తున్నారు, అంతేకాదు ఆ పదవిని నారాలోకేష్ కు ఇవ్వాలి అని...
తెలుగుదేశం పార్టీ పై నిత్యం విమర్శలు చేసే వైసీపీ నేతలు తమపై కావాలనే టార్గెట్ పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి టీడీపీ యువ నేత నారాలోకేష్, గత ప్రభుత్వంలో...
ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ కు కీలక బాధ్యతలను అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి... ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్...
తెలుగుదేశం పార్టీలో నేతల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది... పార్టీలో ఫైర్ బ్రాండ్ గా.... పిల్లర్లుగా ఉన్న నేతలుసైతం టీడీపీలో యాక్టివ్ గా కనిపించకున్నారు... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన...
రివర్స్ రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరకు చిప్ప మిగిల్చేట్టు ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ ఆరోపించారు... ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు.
ఒక...
వైసీపీ ఫ్యాన్స్ కు లోకేశ్ భారీ కౌంటర్...
నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా దెందులూరులో కార్యకర్తలను, అభిమానులను కలిసిన లోకేశ్ ఆ తర్వాత ఏలూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...