ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ రైతుభరోసా పథకంపై టీడీపీ నాయకులు తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు.. ఇదే క్రమంలో మాజీ మంత్రి నారాలోకేశ్ కూడా స్పందించారు... వాయిదా పద్ధతి...
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.... ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలవల్ల సహజంగా పార్టీ నేతలు ఇతర...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర దర్శకుడు యస్ యస్ రాజమౌళి అలియాస్ జక్కన్న పుట్టిన రోజు వేడుకలు ఫిలిమ్ ఛాంబర్ లో అంగరంగా వైభరంగా జరుపుకుంటున్నారు...
ఇక ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి...
అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపిడివో సరళపై వైసీపీఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేశ్ అన్నారు.
వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.. ఇక రాష్ట్రంలో...
మాజీ మంత్రి నారాలోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు... జగన్ పాలన తుగ్లక్ పాలన అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు లోకేశ్. ఈ మేరకు ఆయన తన...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.
టీడీపీ...
మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని నేత.. గతంలో కాపు రిజర్వేషన్ కోసం చంద్రబాబుకు మూడు చెరువుల నీళ్లు తాగించారు ముద్రగడ... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు టీడీపీ...
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అంత యాక్టివ్ గా లేదు....ఈ సారి అధికారం కోల్పోవడంతో కొంతమంది తమ్ముళ్లు ఎవరిదారి వారు చూసుకుంటుంటే మరికొందరు పార్టీకి అంటిముట్టనట్లు ఉన్నారు... ఇక వీటన్నింటిని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...