తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కు ప్రాణహాని ఉందా... అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది టీడీపీ నాయకుల్లో......
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మిణి మెట్రోరైలో ప్రయాణించారు. ఆదివారం తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి జూబ్లీహిల్స్లోని పెద్దగుడి స్టేషన్ వద్ద మెట్రో ఎక్కినా ఆమె...
టీడీపీ నేత నారా లోకేష్, వైసీపీ నేత విజయసాయి రెడ్డి నడుమ ట్విట్టర్ వార్ నడుస్తుంది. 'సీక్రెట్ గా చిత్రీకరించిన వైసీపీ భాగోతం' పేరుతో.. విజయ సాయి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియోను...
విత్తనాల కొరతతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ఇక్కడి విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఆరోపించారు. ఈరోజు శాసనమండలిలో బడ్జెట్ పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ,...
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. 175 సీట్లకు వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలిచి విజయదుంధుబి మోగించింది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్లే ఇంత దారుణ వైఫలం...
తామే గెలుస్తాం మా గెలుపు ఫైనల్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు..దీనికి సాక్ష్యాలుగా తమకు వచ్చిన సర్వేలు రిపోర్టులు చూసి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీనేతలు మాత్రం ఓపికగా సహనంగా ఉంటున్నారు... కేంద్రంలో...
మంత్రిగా సీఎం కుమారుడిగా హేరిటేజ్ కంపెనీ బాధ్యతలు చూసుకున్న ఓ గొప్పవ్యాపారవేత్తగా రాజకీయ నేతగా ఆయనకు పేరు ఉంది. ఆయనే నారాలోకేష్.. ఇక నారాలోకేష్ రాజకీయంగా ఎలాంటి పరిస్దితి అయినా మేనేజ్ చేయగలరు...
పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులగా టీడీపీ ప్రభుత్వం కొందరు మంత్రులపై మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించి కౌంటరిచ్చారు. పవన్కు దమ్ము,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...