సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర సోమవారం ఉదయం పున:ప్రారంభమైంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో పాదయాత్రను లోకేశ్ తిరిగి...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) త్వరలోనే పున: ప్రారంభం కానుంది. నవంబర్ 24 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగిన చోట...
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రమోహన్ మృతి...
వైసీపీ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టిన 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) సెటైర్లు వేశారు. 'వై ఏపీ నీడ్స్ జగన్'?.. ఏపీకి...
వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దక్షిణ బీహార్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) విమర్శించారు. రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer)ను కలిసి టీడీపీ నేతలు...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఆయనను .తనయుడు నారా లోకేష్(Nara Lokesh),...
దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని విజయవాడ ఎంపీ కేశినేనా నాని(Kesineni Nani) కొనియాడారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై స్పందిస్తూ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయన...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్రం దిగ్విజయంగా సాగుతోంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తిచేసుకుంది. రోజుకు...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...