హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారే మంటలు భారీగా ఎగిసిపడిన ఘటన శంషాబాద్ పరిధిలోని రామాంజపూర్లో ఉన్న టింబర్ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ మంటలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...