మన దేశంలో దీపావళి చాలా ఘనంగా చేసుకుంటారు, ముఖ్యంగా వేల కోట్ల రూపాయల మార్కెట్ జరుగుతుంది, బట్టలు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, బంగారం, ఇంటి వస్తువులు ఇలా అనేక వస్తువులు ఈ సమయంలో కొంటారు....
కరో వైరస్ ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.. దీని ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై కూడా పడింది... దీంతో ఎన్నో సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి... షుటింగ్ లు కూడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...