ప్రస్తుతం వేసవికాలం కావడంతో చాలామంది వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు ఎంతోమంది గురవ్వగా..తాజాగా ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కూడా వడ్ఢబ్బకు గురై అభిమానులను షాక్ కు గురిచేసింది....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...