జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో(Jammu Kashmir Assembly) యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీ కావడమే ఇందుకు కారణం. ఇద్దరూ కూడా ఒకరిపైఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. దీనంతటికి ఆర్టికల్ 370నే...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...