ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(Alapati Rajendra Prasad)...
అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు మమ అనిపించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత...
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)...
ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) తెలిపారు. కూటమికి మద్దతు ఇచ్చినందుకు తనపై కుల ముద్ర వేస్తారని.. దారుణంగా విమర్శలు కూడా చేస్తారని తెలిపారు. అయినా...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...