రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) వచ్చే నెలలో అమరావతిని(Amaravati) సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని NDA కూటమి ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) రాష్ట్రంలో 10 లాంగ్వేజెస్ ప్రమోట్ చేయబోతున్నాం అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై(MK Stalin) కౌంటర్ ఎటాక్ చేసారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం(National Education...
రాష్ట్ర విద్యాశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. ఈరోజు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్)...
బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar)...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా...
వైసీపీ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udayabhanu) ఈరోజు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి కండిషన్లు...
ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు గుప్పించారు. చాలా పార్టీలు కుటుంబ రాజకీయాలకు మారుపేరుగా మారాయని ధ్వజమెత్తారు. కానీ అలాంటి సాంప్రదాయం బీజేపీలో లేదని, సామాన్య వ్యక్తి...
భారతదేశాన్ని క్రీడారంగంలో మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఎన్డీఏ(NDA) చెప్పింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. క్రీడలకు పూర్తి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి...
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య...
గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న రచ్చ తీవ్రతరం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు...
అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పట్టుకుని ఇష్టమొచ్చినట్టు పిచ్చి రాతలు...