తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే కుర్చీ మడతపెట్టి పరిగెత్తిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...