గ్రామ స్థాయిలో ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు గ్రూప్ రాజకీయాలు చేసుకుంటుంటారు... ఇది సర్వసాధారణం ఆయా పరిస్థితులను బట్టి మళ్లీ కలిసిపోతుంటారు... కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గ్రూప్ రాజకీయాలు చేసుకుంటున్నారు...
ముఖ్యంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...