ప్రధాని నరేంద్రమోదీ తాజాగా లాక్ డౌన్ పొడిగించారు, కేంద్రం దీనిపై ప్రకటన విడుదల చేసింది,
లాక్ డౌన్ మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది .. ఇప్పటికే గ్రీన్ జోన్లు అలాగే వైరస్ ఫ్రీ ఉన్న చోట్ల మినహాయింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో తాజాగా కొన్ని...
లాక్ డౌన్ వేళ ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. టూరిస్టులు అలాగే విద్యార్దులు వలస కార్మికులు.. ఈ సమయంలో దాదాపు 40 రోజులుగా ఎక్కడి వారు అక్కడే...
తెలుగులో అందాల తారగా వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రత్యేకస్టార్ డమ్ సంపాదించుకుంది అందాల భామ రాశిఖన్నా, అందం అభినయం నటనలో షేడ్స్ చూపించగలదు, అంతేకాదు ఆమె ఏ ప్రాతని అయినా అవలీలగా చేయగలదు...
అవును లాక్ డౌన్ వేళ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు, అలాగే వ్యాపారులు ఇళ్లకు పరిమితం అయ్యారు, ఈ సమయంలో విద్యార్దులకి కూడా మార్చి నుంచి జరగాల్సిన పరీక్షల కూడా వాయిదాపడ్డాయి, అయితే...
ఈ వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది.. ఈ సమయంలో కేసుల సంఖ్య పెరుగుతోంది, ఇప్పటికే 29 వేల పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అయితే మహారాష్ట్రాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి,...
ప్రపంచం అంతా ఇప్పుడు రెండు విషయాల గురించి ఆలోచిస్తోంది ..ఒకటి ఈ కరోనా గోల ఎప్పుడు తగ్గుతుంది, అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యంఎలా ఉంది.. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...