కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది, నెమ్మదిగా అందరికి ఇది చాపకింద నీరులా పాకుతోంది, అయితే దీనికి కేవలం సామాజిక దూరం పాటించడం దూరంగా ఉండటం అలాగే బయటకు రాకపోవడమే మెడిసన్, అందుకే...
దేశంలో కరోనా ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది, ఆర్దికంగా మన దేశం భారీగా నష్టపోతోంది అని చెప్పాలి, అమెరికా లాంటి దేశాలే అలా ఉంటే ఇక మన దేశం పరిస్దితి ఏమిటా అని అందరూ...
కేంద్రం ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది , నెలకి 500 రూపాయల చొప్పున పేదలకు వారి ఖాతాలో నగదు జమ చేస్తాము అని చెప్పిన కేంద్రం ..తాజాగా గ్యాస్ కూడా మూడు...
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు, అయితే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది. కరోనా వల్ల ఈ షూటింగ్ నిలిపివేశారు, అయితే...
మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది, ఇప్పటికే దేశంలో ఎక్కడి వారు అక్కడే ఉన్నారు, అసలు ఎవరూ బయటకు అడుగు వేయడం లేదు, లాక్ డౌన్ బాగానే ఫాలో అవుతున్నారు, అయితే ఏప్రిల్...
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ....రేపు అంటే ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలి అని పిలుపునిచ్చారు.. రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించనున్నారు. అయితే...
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. దీనిపై తాజాగా ఓ ప్రకటన విడుదల వచ్చింది.. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి...
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా దాని ప్రభావం చూపిస్తోంది, ఈ సమయంలో ఆర్ధిక వ్యవస్ధ అతి దారుణమైన స్దితికి చేరుకుంది. రాష్ట్రాల్లో కూడా దారుణమైన పరిస్దితి ఆర్ధికంగా కటకటలాడుతున్నారు, పది రోజులుగా రెవెన్యూ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...