లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం కూడా తెల్ల రేషన్ కార్డు దారులకు పేదలకు వలస కూలీలకు సాయం అందించింది, ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చడానికి బీజేపీ సర్కారు పలు పథకాలు...
తెలంగాణలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది, ఈ సమయంలో కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్నీ రకాల వ్యాపారాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆఫీసులు తెరచుకున్నాయి, అయితే ఈ సమయంలో చాలా...
ఈ లాక్ డౌన్ వేళ పేదలను ఆదుకున్నాయి రాష్ట్రాలు ..ముఖ్యంగా పని లేక జీతాలు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఈ సమయంలో వారికి ఆర్దికంగా తోడ్పాటు ఇచ్చి రేషన్ కూడా...
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ హర్షిస్తారు, ముందు చూపు ఉన్న నాయకుడిగా అన్నీ తెలిసిన ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పినా వింటారు, అయితే ఈ లాక్ డౌన్ వేళ...
ఈ వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి...ఏకంగా ఒక్కరోజే 10000 కేసులు దాటి ఆల్ టైం రికార్డ్ నమోదు చేస్తున్నాయి, ఇలా భారీగా కేసులు నమోదు అవ్వడంతో అందరూ భయంతో ఉన్నారు, అయితే...
దాదాపు మూడు నెలలు అవుతోంది, ఏపీ వాసులు కొందరు తెలంగాణలో చిక్కుకుని.. వారు సొంత ప్రాంతాలకు రావాలి అంటే వారికి ఎలాంటి రవాణా సదుపాయాలు లేవు, దీంతో వారు తమ సొంత ప్రాంతాలకు...
బీ టౌన్ లో వరుస విషాదాలు జరుగుతున్నాయి..ధోనీ జీవితచరిత్రలో టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆయన ఉరివేసుకున్నారు....
ఇటీవలే రానా తన ప్రేమ సంగతి బయటపెట్టారు, తన ప్రియురాలిని పరిచయం చేశారు, దీంతో అందరూ కూడా విషెస్ చెప్పారు.. దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగబోతున్న తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...