ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో పాజిటీవ్ కేసులు కూడా తెలుగు స్టేట్స్ లో పెరుగుతున్నాయి, అయితే ఇక దిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా...
దేశంలో21 రోజుల లాక్ డౌన్ అమలులో ఉంది, అయితే కేంద్రం మరింత ఈ సమయం పొడిగిస్తుందా లేదా అనేదానిపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు, అయితే ఇప్పటికే ఏడు స్టేట్స్ లాక్ డౌన్...
టాలీవుడ్ అంటేనే సినిమాలతో ఎప్పుడూ బిజీ సెట్స్ పై పది సినిమాలు కచ్చితంగా ఉంటాయి, అయితే ఇప్పుడు కరోనా దెబ్బకి సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయాయి.. దాదాపు నెల రోజులు షూటింగ్ గ్యాప్...
ఈ కరోనా వైరస్ తో దేశంలో ఎవ్వరూ అడుగు బయటపెట్టడానికి లేదు... ప్రజలు అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో మద్యం లేక మందుబాబులు బతకలేకపోతున్నారు, చుక్క లేకపోవడంతో...
కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది... ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరాయి.. ఇక మరికొన్ని...
తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ దేశాల్లో ఇదే జరుగుతోంది, నిజంగా వారికి చేతులెత్తి మొక్కాలి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సంచలన...
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, ఈ సమయంలో యావత్ ప్రపంచం వణికిపోతోంది, అయితే తెలంగాణలో కూడా కేసులు మరిన్ని పెరుగుతున్నాయి, అయితే ఈ సమయంలో విదేశాల్లో చాలా వరకూ అతి దారుణంగా పరిస్దితి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...