నీతి అయోగ్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు(Chandrababu). జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి చంద్రబాబు చర్చించారని, తాజాగా...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసీఆర్(KCR) వెనకడుగు...
దేశంలో కోవిడ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా స్కూళ్లను ఓపెన్ చేయడం మంచిదికాదని నీతి అయోగ్ సభ్యుడు వి.కే.పాల్ హెచ్చరించారు. స్కూల్ అనగానే కేవలం విద్యార్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోరాదన్నారు. స్టూడెంట్స్ తో...
జగన్ ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యి ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి ఈ సమావేశంలో పేర్కొన్నారు. జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...