జగన్ ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యి ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి ఈ సమావేశంలో పేర్కొన్నారు. జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...