కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసీఆర్(KCR) వెనకడుగు...
దేశంలో కోవిడ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా స్కూళ్లను ఓపెన్ చేయడం మంచిదికాదని నీతి అయోగ్ సభ్యుడు వి.కే.పాల్ హెచ్చరించారు. స్కూల్ అనగానే కేవలం విద్యార్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోరాదన్నారు. స్టూడెంట్స్ తో...
జగన్ ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యి ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి ఈ సమావేశంలో పేర్కొన్నారు. జగన్...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...