కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
Lok Sabha | ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాణం(No Confidence Motion)పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. సభలో విపక్షాల...
రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్ల మధ్య బంధం ఉందని అన్నారు....
లోక్సభ(Lok Sabha)లో అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలు మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని అనుకున్నారంతా. కానీ...
కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (BRS) బుధవారం లోక్సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) ప్రవేశపెట్టగా, ప్రధాని మోదీ ఇదే విషయాన్ని అంచనా వేసిన ఐదేళ్ల నాటి వీడియో వైరల్గా మారింది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...