భారత్లో అధికారంలో ఉన్న గత ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు గుప్పించారు. 2014 వరకు కూడా ఈశాన్య రాష్ట్రాలను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధిని ఓట్లతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...