ఒడిశా(Odisha)లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...