ఎయిర్ టెల్ ఖాతా దారులకు ఆ సంస్ధ భారీ షాక్ ను ఇచ్చింది... 558 ప్రీపెయిడ్ ప్లాన్ కాలపరిమితిని భారీగా తగ్గించింది.. ఏకంగా 26 రోజులకు తగ్గించేసింది... అయితే కాలపరిమితి తగ్గించినా మిగితా...
టెలికం కంపెనీలు హెవీ కాంపిటీషన్ ఎదురుకొంటున్నాయి. జియో రాకతో మిగిలిన కంపెనీలకు లాభాలు కాదు కదా అసలు కంపెనీలు నడపడానికే ఇబ్బంది వస్తోంది..అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు కూడా జగన్ ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తున్నారు....
ఇటీవల వచ్చిన సినిమాల్లో క్లాసికల్ హిట్ అయిన చిత్రం అంటే మజిలీ అనే చెప్పాలి... ఈ సినిమా అందరి మనసులు దోచింది అంతేకాదు
దివ్యాన్ష కౌశిక్ నటనకు అందరూ ముగ్దులు అయ్యారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...